నవపక్షం, అందోల్ ప్రతినిధి,
తెల్లదొరలను పారదోలడం కోసం యావత్ భారతదేశం ఏకతాటిపై వచ్చి క్విట్ ఇండియా ఉద్యమాన్ని నడిపిందని ఆ ఉద్యమ స్ఫూర్తితో నేడు ఆగస్టు 10వ తేదీన జైల్ బరో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సిఐటియు జిల్లా అధ్యక్షులు ఏ మల్లేశం అన్నారు. శనివారం టేక్మాల్ లో జైలు బరో కార్యక్రమం యొక్క కరపత్రాలను పంపిణీ చేస్తూ ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు కేంద్రం బిజెపి ప్రభుత్వం కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను కార్పోరేట్ అనుకూల విధానాలను ఎండగడుతూ గ్రామ గ్రామాన బస్తీలు, పారిశ్రామిక నివాస ప్రాంతాలలో విస్తృతంగా సభలు సమావేశాలు నిర్వహించి రాష్ట్రవ్యాప్తంగా జిల్లా డివిజన్ మండల కేంద్రాల్లో జైల్బరు కార్యక్రమాలలో కార్మికులు రైతులు వ్యవసాయ కూలీలు ప్రజలు ప్రజాస్వామికవాదులు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా ఆయన కోరారు తెలంగాణ రాష్ట్రంలో సిఐటియు రాష్ట్ర వ్యతిరేక వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీలు కోరుతున్నాయి కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కార్పోరేట్లకు అనుకూలంగా తీర్మానాలు చేస్తుందని గుర్తు చేశారు ఎందరో మహానుభావుల పోరాటాల త్యాగ ఫలితంతో దేశానికి స్వాతంత్రాన్ని తీసుకువచ్చామని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం విదేశీ సంస్థలకు తాకట్టు పెట్టుతున్నారు. నాటు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన క్లూ నేడు అందరూ పోరాడిన అవసరం ఉందని గుర్తు చేశారు పైసలు విద్యుత్ సవరణ బిల్లు విత్తన చట్టడానికి సవరణలు ప్రతిపాదించారు రోజు ఎనిమిది గంటలు పని చేయాలని తీర్మానాలు చేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మయ్య పెంటయ్య సదానందం సావిత్రి, బాలమ్మ తదితరులు ఉన్నారు






